పాలిటిక్స్

చంద్రబాబు చేసిన పనికి జగన్‌కి జై కొడుతున్న పెన్షన్‌దారులు..

ఒకటో తేదీ వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే వలంటీర్ వచ్చి పెన్షన్ డబ్బు చేతిలో పెట్టేవాడు. ఇప్పుడు వలంటీర్ రావడం లేదు. బ్యాంకుల వద్దకు పరుగు తీయాల్సి వస్తోంది.…

May 2, 2024

ఫస్టొచ్చింది… పెన్షన్ రాలేదు.. చంద్రబాబుపై పెన్షనర్ల మండిపాటు

ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పెన్షనర్లకు ఎదురు చూపు కూడా అవసరం లేకుండా ఇంటి ముందు క్షేమ సమాచారాలతో వలంటీర్ వాలిపోతాడు. కరెన్సీ నోట్లు చేతిలో పెట్టి…

May 1, 2024

టీడీపీ, జనసేనలతో డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తున్న బీజేపీ.. ఈ ఘటనే నిదర్శనం..

ఇవాళ ఎన్డీఏ కూటమి పేరిట ఏపీలో మేనిఫెస్టో విడుదలైంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల అగ్రనేతలు కలిసి ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో…

April 30, 2024

కూటమి మేనిఫెస్టో విడుదల..

ఎన్నికల్లో కీలకమైనది మేనిఫెస్టో. రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇవాళ (మంగళవారం) టీడీపీ - జనసేన…

April 30, 2024

ఇదీ.. ఇదే సార్ జగన్ బ్రాండ్.. ఎన్నికల ముందు వెయ్యి కోట్ల పెట్టుబడి!

ఎన్నికల ముందు కూడానా.. ఇది ముమ్మాటికీ జగన్‌ ఘనతే..! ఒక్క కంపెనీ లేదు.. జగన్ చేసిందేమీ లేదు.. పెట్టుబడులు లేవు నిద్ర లేచింది మొదలుకుని.. నిద్రపోయే వరకూ…

April 30, 2024

పెన్షన్ల పంపిణీని అడ్డుకుని.. మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక యమకింకరుడిలా తయారయ్యాడు. రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారిలో వృద్ధులు చాలా మంది ఉన్నారు. కనీసం…

April 29, 2024

ALN Survey: వార్ వన్ సైడ్.. 149 సీట్లతో ఫ్యాన్ ప్రభంజనం

ఏపీలో విజయం ఎవరిది? అని ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పరిస్థితులన్నీ అక్కడ వైసీపీకి ఫేవర్‌గా మారిపోయాయి. వార్ వన్ సైడ్ అయిపోయింది. ప్రధాన పార్టీలన్నీ…

April 29, 2024

యుద్ధంలో గెలుపెవరిది..?

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 58 నెలల క్రితం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో 99 శాతం…

April 29, 2024

భువనేశ్వరి ఆడియో డీఫేక్ కాదు.. నిజమే!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆడియో క్లిక్ రెండ్రోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దళితులను అవమానించినట్లు, పచ్చి…

April 27, 2024

వైసీపీ మేనిఫెస్టో: జగన్ విశ్వసనీయతే ప్రధాన అస్త్రం

ఆంధ్రప్రదేశ్‌లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నేడు ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర…

April 27, 2024