ఒకటో తేదీ వచ్చిందంటే చాలు.. ఉదయాన్నే వలంటీర్ వచ్చి పెన్షన్ డబ్బు చేతిలో పెట్టేవాడు. ఇప్పుడు వలంటీర్ రావడం లేదు. బ్యాంకుల వద్దకు పరుగు తీయాల్సి వస్తోంది.…
ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పెన్షనర్లకు ఎదురు చూపు కూడా అవసరం లేకుండా ఇంటి ముందు క్షేమ సమాచారాలతో వలంటీర్ వాలిపోతాడు. కరెన్సీ నోట్లు చేతిలో పెట్టి…
ఇవాళ ఎన్డీఏ కూటమి పేరిట ఏపీలో మేనిఫెస్టో విడుదలైంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల అగ్రనేతలు కలిసి ఈ మేనిఫెస్టోను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో…
ఎన్నికల్లో కీలకమైనది మేనిఫెస్టో. రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇవాళ (మంగళవారం) టీడీపీ - జనసేన…
ఎన్నికల ముందు కూడానా.. ఇది ముమ్మాటికీ జగన్ ఘనతే..! ఒక్క కంపెనీ లేదు.. జగన్ చేసిందేమీ లేదు.. పెట్టుబడులు లేవు నిద్ర లేచింది మొదలుకుని.. నిద్రపోయే వరకూ…
ఆంధ్రప్రదేశ్కు టీడీపీ అధినేత చంద్రబాబు ఒక యమకింకరుడిలా తయారయ్యాడు. రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారిలో వృద్ధులు చాలా మంది ఉన్నారు. కనీసం…
ఏపీలో విజయం ఎవరిది? అని ప్రశ్నించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పరిస్థితులన్నీ అక్కడ వైసీపీకి ఫేవర్గా మారిపోయాయి. వార్ వన్ సైడ్ అయిపోయింది. ప్రధాన పార్టీలన్నీ…
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 58 నెలల క్రితం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో 99 శాతం…
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆడియో క్లిక్ రెండ్రోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దళితులను అవమానించినట్లు, పచ్చి…
ఆంధ్రప్రదేశ్లో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేడు ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర…