పాలిటిక్స్

కాంగ్రెస్‌లోకి కేసీఆర్ నమ్మిన బంటు?

బీఆర్ఎస్ తెలంగాణలో చాలా ఏళ్ల పాటు తిరుగులేని పార్టీగా కొనసాగింది. ఉద్యమ సమయంలో ఎన్ని సార్లు పార్టీ నేతలు రిజైన్ చేసినా కూడా వారిని ప్రజలు గెలిపించారు.…

March 11, 2024

15 లక్షల మందితో జనసంద్రంగా సిద్ధం సభ.. జగన్ పంచ్‌లే పంచులు..

ఇవాళ ఏపీ సీఎం నిర్వహించిన అద్దంకి మేదరమెట్ల సిద్ధం సభ జనసంద్రంగా మారింది. 15 లక్షల మంది హాజరై సభను గ్రాండ్ సక్సెస్ చేశారు. సభా వేదిక…

March 10, 2024

ఏపీలో గెలుపెవరిదో తేల్చిన పయనీర్ సర్వే సంస్థ..

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది. పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. టీడీపీ-జనసేనలు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంలో బిజీగా ఉన్నాయి. ఇక వైసీపీ…

March 9, 2024

చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు… రూ.వేల కోట్ల భూమి ప్రభుత్వ ఖాతాకి

టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో కొన్ని సంస్థలకు ఎకరాలకు ఎకరాలు ధారాదత్తంగా ఇవ్వడంపై హై కోర్ట్ మండిపడింది. వాటిలో 50 వేల కోట్ల రూపాయల విలువైన 800…

March 8, 2024

పొత్తు ఫిక్స్.. బీజేపీకి కేటాయించే సీట్లపై క్లారిటీ..

టీడీపీ, జనసేనల కూటమిలోకి బీజేపీ కూడా చేరిపోయింది. గత రాత్రి ఈ పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయ్యింది. ఎన్డీఏలోకి టీడీపీ చేరిపోయింది. సీట్ల సర్దుబాటుపై సైతం…

March 8, 2024

షాకిచ్చిన కొడాలి నాని.. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారట..

ఏపీలో ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని షాక్ ఇచ్చారు. ఏకంగా గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు విజయం సాధించిన కొడాలి…

March 8, 2024

టీడీపీ, జనసేనల మధ్య సీట్ల క్లారిటీ.. ఆ రెండు సీట్ల విషయంలో రచ్చ..

టీడీపీ, జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. చాలా రోజులుగా అధినేతల సంగతేమో కానీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏ ఏ సీట్లు జనసేనకు…

March 7, 2024

చంద్రబాబు, పవన్ భేటీ.. మూడు కీలక అంశాలపై చర్చ..

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ నేడు ములాఖత్ అయ్యారు. చంద్రబాబు నివాసానికి వెళ్లి మరీ పవన్ ఆయనతో భేటీ అయ్యారు. ఇద్దరూ గంటన్నర…

March 6, 2024

బీసీలపై చంద్రబాబు, పవన్ వరాల జల్లు..

టీడీపీ-జనసేన  ‘జయహో బీసీ’ సభ విజయవంతంగా ముగిసింది. ఈ సభలో బీసీలపై ఇరు పార్టీలు వరాల జల్లు కురిపించాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్…

March 6, 2024

విజన్ వైజాగ్ సదస్సులో రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

విజన్ వైజాగ్ సదస్సులో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాతే విశాఖే రాజధాని అని స్పష్టం చేశారు. నేడు వైజాగ్‌ విజన్‌-ఫ్యూచర్‌ విశాఖ’…

March 5, 2024