దివ్య ఖోస్లా కుమార్.. ఈమె పేరు వినగానే ఎక్కడో విన్నామని కూడా అనిపించదు. ఆమె టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ హీరోగా 2004లో వచ్చిన ‘లవ్టుడే’ మూవీలో హీరోయిన్గా నటించింది. ఆ తరువాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్షయ్ కుమార్, అమితాబ్, బాబీ డియోల్ వంటి వారి సరసన హీరోయిన్గా నటించింది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి దివ్య ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగాలనుకుంది.
అయితే ఐదంటే ఐదు సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ‘అబ్ తుమారే హవాలే వాటా సాథియో’ సినిమా సెట్లో టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్తో ప్రేమలో పడింది. దీంతో దివ్య దశ తిరిగింది. 2005లో భూషణ్ను దివ్య ఖోస్లా వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు జన్మించాడు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న దివ్య 2016లో రీ ఎంట్రీ ఇచ్చింది. దర్శక నిర్మాతగా కొన్ని సినిమాలు చేసింది.
ప్రొడ్యూసర్గా 8 సినిమాలను తెరకెక్కించింది. ఇక లేటెస్ట్గా యానిమల్ సినిమాకు నిర్మాతగానూ చేసింది. ఇప్పుడు దివ్య ఖోస్లా భర్త భూషణ్ కుమార్ తాజాగా రూ. 10,000 కోట్లతో 175వ అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ఒక మధ్యతరగతి కుటుంబ నుంచి వచ్చిన దివ్య ఎక్కడ? వేల కోట్లకు అధిపతిగా అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్న దివ్య ఎక్కడ? అదృష్టం ఆమెకు మామూలుగా కలిసి రాలేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినిమాల మాదిరిగానే తనను తాను పూర్తిగా మార్చుకున్న హీరో. ఆది, సింహాద్రి వంటి పలు సినిమాల్లో…
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. బెంగుళూరు శివారులో…
ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా బల్లగుద్ది…
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు…
జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…
తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…