సినీ నటులు ఎంత తొందరగా ఒక్కటవుతారో.. అంతే తొందరగా విడిపోతుంటారు కూడా.. నాగ చైతన్య, సమంత జంట ఈ కోవకు చెందినదే. అలాగే ఇండస్ట్రీకి చెందిన చాలా మంది పెళ్లి చేసుకున్న కొంత కాలానికే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే హీరో ధనుష్, ఐశ్వర్యలు మాత్రం కాస్త డిఫరెంట్. ఈ జంట 20 ఏళ్ల పాటు కాపురం చేసిన తర్వాత విడిపోయింది. 20 ఏళ్లంటే మామూలు విషయం కాదు.
అన్నేళ్లు కాపురం చేశాక విడిపోవడమే చాలా మందిని షాక్కి గురి చేసింది. ఈ జంటకు ఒక కూతురు, కొడుకు కూడా ఉన్నారు. వీరిద్దరి విడాకులు తీసుకోవడానికి కారణాలు చాలానే బయటకు వచ్చాయి. అయితే విడిపోతారంటూ వార్తలు కూడా చాలా కాలం క్రితం నుంచే వచ్చాయి కానీ ఐశ్వర్య తండ్రి, సూపర్ స్టార్ రజినీ కాంత్ వీరిద్దరి మద్య ఎప్పటికప్పుడు వివాదం సమసిపోయేలా చేశారట.
అయితే తాజాగా ధనుష్, ఐశ్వర్య విడిపోవడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అంటూ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దీనిలో నిజమెంతో అబద్దమెంతో కానీ న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. అప్పట్లో ‘సుచీ లీక్స్’ పేరుతో కొన్ని వీడియోలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సుచీ లీక్స్ ద్వారానే ధనుష్, అనిరుథ్ చేసిన పనులు జనానికి తెలియడంతో ఇక ఐశ్వర్య.. ధనుష్తో ఉండలేక పోయిందట. దీంతో తమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యిందట.
టిల్లు స్క్వేర్తో మళ్లీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…
యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్బాస్ షో ఎవరికి…
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…
ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…
జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ పథకాలన్నీ…