ఒక సినిమా జనాలను ఎంటర్టైన్ చేసేలా ఉండాలి. అదీకాకుండా కథ ఎప్పుడూ.. ఎక్కడా విననిది, చూడనిది అయితే మాత్రం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే. ఎవరైనా సినిమా తీసేది డబ్బు కోసమే. అన్నీ కలిసొస్తే ఏక్ దమ్లో కోటీశ్వరుడై పోవచ్చని తీస్తారు. కానీ డబ్బుతో పని లేదు. నా అహాన్ని చల్లబరుచుకుంటే చాలని కోట్ల రూపాయలు వెచ్చించి సినిమా ఎవరైనా తీస్తారా? అది ఒక్క సీనియర్ నటుడు నరేష్కే సాధ్యం.
నరేష్(Naresh), పవిత్రా లోకేష్(Pavitra Lokesh)ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ వాళ్ల చేతలతో బాగా ఫేమస్ అయిపోయారు. కొంతకాలం పాటు డేటింగ్లో ఉండి.. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో.. ఆపై కొన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో వీళ్లిద్దరూ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఏదో యంగ్ కపుల్ మాదిరిగా ఫీల్ అయిపోయి రచ్చ చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఇక మళ్లీ పెళ్లి అంటూ ఒక సినిమాను తీసి జనాల మీదకు వదిలారు.
మళ్లీ పెళ్లి(Malli Pelli)కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని భావించామో అలాంటిదే వచ్చింది. కేవలం నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి(Ramya Raghupathi)ని టార్గెట్ చేయడం కోసం సినిమా తీసినట్టుగా ఉంది. ఈ సినిమా తొలిరోజు దాదాపు రూ.40 లక్షలు వసూలు చేయగా.. రెండో రోజు నుంచి కేవలం వేలల్లో మాత్రమే వచ్చాయి. ఇక మొత్తంగా వచ్చిన రూ.40 లక్షల గ్రాస్ నుంచి థియేటర్ రెంట్స్, మెయింటెనెన్స్, జీఎస్టీ తీసేస్తే.. కనీసం కాఫీ కూడా కొనుక్కోలేకపోయారట బయ్యర్స్.
సోషల్ మీడియా సామన్యులనైతే పట్టించుకోదు కానీ ప్రముఖులను అందునా సెలబ్రిటీలను వదిలేస్తుందా? చిన్న పాయింట్ దొరికితే చాలు నానా యాగీ…
నేషనల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2829 AD . ఈ…
నేషనల్ స్టార్ ప్రభాస్ సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పటి నుంచి విడుదలయ్యే వరకూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం…
ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పెన్షనర్లకు ఎదురు చూపు కూడా అవసరం లేకుండా ఇంటి ముందు క్షేమ సమాచారాలతో వలంటీర్…
జూనియర్ ఎన్టీఆర్.. తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి ముంబై వెళ్లాడు. వార్ 2 షూటింగ్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎన్టీఆర్…
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్స్లో అదిరే అభి ఒకరు. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చేసినా రాని…