గబ్బర్‌సింగ్ షూటింగ్‌లో పవన్‌ చేసిన పనికి పోసాని మండిపడ్డారట..

గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్‌లో పవన్ కల్యాణ్‌తో జరిగిన ఓ ఘటనను నటుడు పోసాని కృష్ణ మురళి వివరించారు. ఈ సినిమా సమయంలో తన భార్యకు స్టార్ హాస్పిటల్‌లో ఆపరేషన్ జరిగిందని.. అయినా తాను గబ్బర్ సింగ్ షూటింగ్‌కు వెళ్లానన్నారు. షూటింగ్ 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. కానీ పవన్ రాలేదన్నారు. తాను రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ టైమ్ ఇచ్చానని పోసాని తెలిపారు.

9 గంటల వరకూ కూడా పవన్ రాలేదన్నారు. దీంతో 9 గంటలకు తాను వెళ్లిపోయానని పోసాని తెలిపారు. తాను ఏ సినిమా కోసమైనా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ సమయం కేటాయిస్తానని.. ఆ తరువాత మాత్రం ఉండబోనన్నారు. అత్యవసరమైతే రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ ఉంటానన్నారు. గబ్బర్ సింగ్ కోసం కూడా అలాగే సమయం ఇచ్చానని పోసాని తెలిపారు. రాత్రి 9 అయినా పవన్ రాకపోవడంతో తాను ఇంటికి వెళ్లిపోయానన్నారు.

Advertisement

తాను వెళ్లి భోజనం చేస్తున్న సమయంలో పవన్ తనకు ఫోన్ చేశారని చెప్పారు. తామేమైనా పిచ్చోళ్లమా షూటింగ్ సమయంలో మీరు ఉండాలి కదా అని పవన్ తనపై ఫైర్ అయ్యానని తెలిపారు. దీంతో తాను కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశానన్నారు. ‘‘ఏయ్ పవన్ కల్యాణ్ ఆపు.. పిచ్చి పిచ్చి వాగుడు వాగకు. నీకు ఇష్టమైతే వెళ్లిపోతావా? నాకు పెళ్లాం బిడ్డలున్నారు. నీకు టైమ్ ఇచ్చాను. ఎందుకు రావు నువ్వు? ఏం పిచ్చెక్కిందా? నా భార్యకు ఆపరేషన్ అయిందని నీకు చెప్పలేదా? నీకేమైనా డౌటుంటే నా ఇంటికి రా’’ అని చెప్పి ఫోన్ పెట్టేశా’’ అని పోసాని తెలిపారు.

Advertisement
Sootiga Team

Recent Posts

షాకింగ్.. ఈ సినిమాకు ప్రభాస్ రూపాయి కూడా తీసుకోవట్లేదట..

‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఊపరి సలపనంత…

May 15, 2024

నీలిరంగు చీరలో అనుపమ.. ధరెంతో తెలిసి నెటిజన్లు షాక్..

టిల్లు స్క్వేర్‌తో మళ్లీ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రేమమ్‌ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయం అయిన…

May 14, 2024

యాంకర్ శ్రీముఖికి పెళ్లా? ఈసారైనా నిజమేనా?

యాంకర్ శ్రీముఖి.. బుల్లితెరపై ఓ సంచలనం. తన అరుపులు, కేకలతో ఫుల్లుగా ఫేమస్ అయిపోయింది. ఇక బిగ్‌బాస్‌ షో ఎవరికి…

May 14, 2024

విడాకులు తీసుకున్న మ్యూజిక్ డైరెక్టర్, గాయని దంపతులు

ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్, గాయని సైంధవి దంపతులు తమ 11 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి…

May 14, 2024

ఏపీలో ఎవరెవరు ఎక్కడ ఓటు వేశారు? పోలింగ్ శాతమెంతంటే..

ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…

May 13, 2024

నాగబాబు ఆరోపణలకు గట్టిగా ఇచ్చిపడేసిన ఎన్నికల కమిషన్!

జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…

May 12, 2024