సమంతకి ఇప్పుడు జాతీయస్థాయిలో పాపులారిటీ ఉంది. భర్త నుంచి విడిపోయాకే ఆమెకి నేషనల్ లెవల్లో పేరు వచ్చింది. ఐతే, ఇప్పుడు తనని జనం చేస్తున్న ట్రోలింగ్ తో పోల్చితే ఇంతకుముందు ఇంకా ఎక్కువ నెగిటివ్ ఆర్టికల్స్ వచ్చేవి అని తాజాగా వెల్లడించింది.
సింపతీ కోసం నాటకాలు ఆడే అమ్మాయిని అని ముద్ర వేశారు అని చెప్పింది.
సమంత తాజాగా ఇండియా టుడే 2024 సదస్సులో పాల్గొంది. అక్కడ పలు విషయాలు మాట్లాడింది.
ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డిలు కడప…
జనసేన, టీడీపీ నేతలు ఏది పడితే అది.. ఎలా పడితే అలా ప్రచారం చేస్తున్నారు. దీని కారణంగా జనాల్లో విపరీతమైన…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ పథకాలన్నీ…
బుల్లితెరపై స్టైలిష్ యాంకర్గా మార్క్ క్రియేట్ చేసింది అనసూయ. అప్పటి వరకూ యాంకర్స్ అంటే నిండుగా బట్టలు ధరించి ఉండేవారు.…
యానిమల్ మూవీతో బాలీవుడ్లో జెండా పాతింది రష్మిక మందన్న. ఈ చిత్రం ఎంత పెద్ద సక్సస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన…
ఊరందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్లో పడి చచ్చిందన్నట్టుగా ఉంది టీడీపీ వైఖరి. ఊరందరికీ నీతులు చెప్పే ఈ…