ఏపీ(Andhra Pradesh)లో ఎన్నికల వాతావరణం కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారం రేసులో అధికార పార్టీ వైసీపీ కంటే ప్రతిపక్ష పార్టీ టీడీపీ(TDP) ముందుంది. ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ పార్టీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇక ఇప్పుడు పార్టీల పొత్తు వ్యవహారం సైతం తెలంగాణలో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh), జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)లు నిత్యం జనంలోనే ఉంటున్నారు. యువగళం సాక్షిగా నారా లోకేష్ యువతను ఆకర్షిస్తున్నారు.
అయితే ఈసారి తమ పార్టీకి ఎన్ని అడ్డంకులొచ్చినా కూడా సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని వైసీపీ(YSRCP) ధీమాగా ఉంది. కానీ ఈ పార్టీకి ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, యువత అంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. టీడీపీ(TDP)కి కలిసొస్తున్న అంశం కూడా ఇదే. ఇక ఇప్పుడు టీడీపీ మెయిన్గా యూత్, మహిళలను టార్గెట్ చేసింది.
అయితే వైసీపీ కూడా చాలా త్వరగానే మేల్కొందని సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యతిరేకతను తిప్పికొట్టేందుకు వైసీపీ యత్నిస్తోంది. ఎలాగైనా పార్టీపై ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే యువత, మహిళల కోసం ప్రత్యేకంగా సీఎం జగన్(CM Jagan) కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని టాక్.
బుల్లితెరపై ఇంతటి విషాదం గతంలో ఎన్నడూ లేదేమో.. సీరియల్ నటి పవిత్రా జయరాం హైదరాబాద్లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన…
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేతికి కట్టుతో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఫ్రాన్స్లో జరుగుతున్న…
ఏపీ ఎన్నికల్లో బీభత్సమైన పోలింగ్ నమోదు కావడంతో ఎన్డీఏ కూటమి ఫుల్ ఖుషీగా ఉంది. విజయం తమదేనని తేల్చి చెబుతోంది.…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్గా ఓ రేంజ్లో హవా చాటిన కాజల్ అగర్వాల్ కానీ.. మిల్కీ బ్యూటీ తమన్నా కానీ.. పూజా…
పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ ఎదిగాడు. దాదాపు నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లిస్ట్లో టాలీవుడ్లో…
పక్కా తెలుగింటి అమ్మాయిలు ఈషా రెబ్బ. హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ టైం కలిసి రాలేదు. తాను…