హీరోయిన్ సాయిపల్లవి నటనే కాదు.. డ్యాన్స్ను ఇరగదీస్తుంది. ఆమె డ్యాన్స్ కోసమే ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ తమిళ బ్యూటీ తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేతి వేళ్ల మీద లెక్కపెట్టగలిగినన్ని సినిమాలు మాత్రమే చేసింది. అయితేనేమి.. ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్.
ఒకవైపు సినిమాలు చేస్తూనే.. జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఇక సాయి పల్లవికి సంబంధించి పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. అది ఇప్పటిది కాదు.. ఆ వీడియోలో తన స్నేహితులతో కలిసి సాయి పల్లవి ‘షీలా కీ జవానీ’ పాటకు స్టెప్పులు ఇరగదీసింది. వీడియో అయితే ఎప్పటిదో కాబట్టి పెద్దగా క్లారిటీ లేదు.
అయితేనేమి అమ్మడి డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణం సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాకు గానూ అమ్మడి రెమ్యూనరేషన్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీకి సాయి పల్లవి రూ.50 కోట్లు తీసుకుంటోందని టాక్ నడుస్తోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సినిమాల మాదిరిగానే తనను తాను పూర్తిగా మార్చుకున్న హీరో. ఆది, సింహాద్రి వంటి పలు సినిమాల్లో…
బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ స్పష్టం చేశారు. బెంగుళూరు శివారులో…
ఏపీలో వైసీపీ విజయం ఖాయమని ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సహా పార్టీకి చెందిన కీలక నేతలంతా బల్లగుద్ది…
మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా లైఫ్ను తెగ ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు కంటే.. ఇప్పుడు…
జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ఇవాళ పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు దారుణ ప్రమాదానికి గురైంది. అయితే…
తెలుగింటి బుట్టబొమ్మ.. దెబ్బకు ఫేడ్ అవుట్ అయిపోయింది. వరుస ఫ్లాప్లతో పత్తా లేకుండా పోయింది. ఒకానొక టైంలో టాలీవుడ్ టు…