టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో భాగంగా మాటల్లో పదును పెంచారు. వైసీపీ ప్రభుత్వం రెడ్లను ఇబ్బంది పెడుతోందని లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్తో పాటు వైవీ సుబ్బారెడ్డి, పెద్దరెడ్డి, సజ్జల మాత్రమే ఈ ప్రభుత్వంలో బాగు పడ్డారని చెబుతున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ పేరిట రెడ్లను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. జగన్ పాలనలో నష్టపోయింది రెడ్లేనని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక రెడ్డి సామాజిక వర్గాన్ని ఆదుకుంటామని నారా లోకేష్ తెలిపారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నీ తండ్రి పాలనలో రెడ్లను ఎలా వేధించారో ఒక్కసారి చూసుకోవాలని చెబుతున్నాయి.
మీరు వేధించిన అధికారుల లిస్ట్ చూడండి..
టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో వేధించిన అధికారుల లిస్ట్ను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. అదేంటంటే..
ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం కులం మాటున మీరు వేధించిన రెడ్డి అధికారుల లిస్ట్ చాలానే ఉంది. అధికారం కోసం రెడ్లపై ప్రేమ నటించడం ఆ తరువాత రెడ్లపై అన్ని రకాలుగా దాడులు చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్యని జనాలు తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళు కాదని ఏకి పారేస్తున్నారు. అవసరానికొక తీరున మారిపోయే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు లోకేష్? అంటూ వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి.
బుల్లితెరపై ఇంతటి విషాదం గతంలో ఎన్నడూ లేదేమో.. సీరియల్ నటి పవిత్రా జయరాం హైదరాబాద్లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన…
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేతికి కట్టుతో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఫ్రాన్స్లో జరుగుతున్న…
ఏపీ ఎన్నికల్లో బీభత్సమైన పోలింగ్ నమోదు కావడంతో ఎన్డీఏ కూటమి ఫుల్ ఖుషీగా ఉంది. విజయం తమదేనని తేల్చి చెబుతోంది.…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్గా ఓ రేంజ్లో హవా చాటిన కాజల్ అగర్వాల్ కానీ.. మిల్కీ బ్యూటీ తమన్నా కానీ.. పూజా…
పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్ ఎదిగాడు. దాదాపు నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లిస్ట్లో టాలీవుడ్లో…
పక్కా తెలుగింటి అమ్మాయిలు ఈషా రెబ్బ. హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేసింది. కానీ టైం కలిసి రాలేదు. తాను…