ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఎటు చూసినా జనం.. ఇసుకేస్తే రాలనంత…
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. వలంటీర్ల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని.. పవన్ కల్యాణ్.. ఆఖరికి ఆ పార్టీల నేతలు సైతం నోటికొచ్చినట్లు మాట్లాడేసి..…
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగింది. శనివారం రాత్రి విజయవాడ శివారు ప్రాంతమైన సింగ్నగర్ లో ఆయనకు ఎటు నుంచి…
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు ధీమాతోనే ఉన్నాయి. ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు. సర్వే సంస్థలు సైతం ప్రి పోల్ సర్వేలతో…
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాబోయేది జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం పవన్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.…
ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. పార్టీల అధినేతలంతా జిల్లాల పర్యటన ముమ్మరం చేశారు. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం…
ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు వైసీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ను విడుదల చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు 2024లో…
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది. పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. టీడీపీ-జనసేనలు బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంలో బిజీగా ఉన్నాయి. ఇక వైసీపీ…
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ తరుణంలో పార్టీలన్నీ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో కీలకమైనది మేనిఫెస్టోనే. విక్టరీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్లో ఇది కూడా ఒకటి. పార్టీలన్నీ మేనిఫెస్టో…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీపై దాదాపు స్పష్టత వచ్చినట్టేనని తెలుస్తోంది. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేయడం ఫిక్స్ అట. తొలుత పవన్…