ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాఘవుడి పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. అసలు సినిమా టీజర్ సహా ఇతర అప్డేట్స్ చూస్తున్నప్పుడే ఫ్యాన్స్కి డౌట్ వచ్చింది. అప్పుడే ఫైర్ అయ్యారు. అసలు సినిమా విడుదల కూడా లేటు అవడానికి కారణం ఇదే. అన్నీ సెట్ చేసి మరీ విడుదల చేశారు. కానీ ప్రయోజనం శూన్యం.
వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా దారుణంగా తీస్తారా? అంటూ ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. అసలు ఓం రౌత్ రామాయణంపై కనీస అవగాహన లేకుండా సినిమా తీయడమేంటని మండిపడ్డారు. కనీసం ఓం రౌత్ కంటే తెలియలేదు.. ప్రభాస్కి అలా ఎలా తెలియకుండా ఉందంటూ ఓ రేంజ్లో ట్రోల్స్ వచ్చాయి. రామాయణం గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండటంతో అంతా సినిమా చూసి పెదవి విరిచారు.
ఫలితంగా దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మేర వసూళ్లు మాత్రమే రాబట్టింది. అది కూడా ప్రి బుకింగ్స్ బీభత్సంగా ఉండటంతో సినిమా ఆ మాత్రమైనా రాబట్టుకోగలిగింది. ఇక ఈ సినిమా ఏమాత్రం చడీ చప్పుడు లేకుండా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఆదిపురుష్ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో రూ.150-200 కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకుందని సమాచారం.
ఇవీ చదవండి:
‘భోళా శంకర్’ మూవీ ట్విటర్ రివ్యూ
రష్మి ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది: సుధీర్
‘జైలర్’ మూవీకి రజినీ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలిస్తే..
జైలర్ రివ్యూ: టాక్ ఎలా ఉందో తెలుసా..?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో…
బుల్లితెరపై ఇంతటి విషాదం గతంలో ఎన్నడూ లేదేమో.. సీరియల్ నటి పవిత్రా జయరాం హైదరాబాద్లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన…
మెగా బ్రదర్ నాగబాబుకు ఆవేశం ఎక్కువ. గోటితో పోయే దాన్ని గొడ్డలి దాకా తేవడంలో ఆయన దిట్ట. ఈ ఆవేశంతోనే…
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ చేతికి కట్టుతో దర్శనమిచ్చి షాకిచ్చింది. ఫ్రాన్స్లో జరుగుతున్న…
ఏపీ ఎన్నికల్లో బీభత్సమైన పోలింగ్ నమోదు కావడంతో ఎన్డీఏ కూటమి ఫుల్ ఖుషీగా ఉంది. విజయం తమదేనని తేల్చి చెబుతోంది.…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్గా ఓ రేంజ్లో హవా చాటిన కాజల్ అగర్వాల్ కానీ.. మిల్కీ బ్యూటీ తమన్నా కానీ.. పూజా…